బాదామీ గుహాలయాలు అనేవి హిందూ, జైన, బౌద్ధులకు చెందిన గుహాలయాల సముదాయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి ప్రాంతంలో ఉన్నాయి. ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వం బాదామీ అనే ప్రాంతం వాతాపి బాదామీగా సుపరిచితం. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా ఉండేది.
Photographies by:
Zones
Statistics: Position (field_position)
647
Statistics: Rank (field_order)
148045
వ్యాఖ్యానించండి